గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం లోకి రావడానికి అంత సిద్దం అయినది .
రాష్ట్ర స్థాయి పాలసి లో భాగం గా తెలుగుదేశం లో చేరాలనుకునే వై కా పా యం ఎల్ ఏ లను స్వాగతించక తప్పని స్థితి తెలుగుదేశం కార్యకర్తలది మండల స్థాయి నాయకులది .తమకు ఇష్టం ఉన్న లేకున్నా జరిగే దాన్ని ఆపలేని నిస్సహాయ స్థితి ఆ నియోజకవర్గ ఇంచార్జీలది.
గొట్టిపాటి ప్రవేశం అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచింది కాబట్టి నిబద్దత కలిగిన కార్యకర్త ల గా నాయకులిగా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు తమ అయిష్టతను లేదా ఇబ్బందిని బయటపెట్టకుండా పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మౌనం గా అంగీకరిస్తున్నారు.
అదే సమయం లో ప్రస్తుతం ఉన్న పని చేస్తున్న ఇంచార్జీ పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు కి భరోసా ఇవ్వాల్సిన అవసరంకూడా ఉంది. గత ఎన్నికల్లో పోరాడి ఆడాడు.
ఓడినా కూడా నిత్యం ప్రజలతో నే తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.ఒక విధం గా నియోజకవర్గం లో పార్టీ పుంజుకున్నది అని వినవస్తున్నది.. అలాంటి స్థితి లో గొట్టిపాటి ని పార్టీ లోకి ఆహ్వానించారు .
తమ ఇష్టైష్టాలు పక్కన పెట్టి వెంకటేష్ కాని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు బలరాం గారు మౌనం గా నే అంగీకరించారు
అధిష్టానం నిర్ణయం పాటించారు
కాని
కార్యకర్తల నుంచి కొన్ని సూటి ప్రశ్నలు వినవస్తున్నాయి
1. మనకు నాయకత్వం ఉన్న చోట పక్క పార్టీ నాయకుడిని ఎందుకు తీసుకుంటున్నారు ?
2. ప్రతిపక్షం లో బలమయిననాయకుడు ఉండకూడదు అని తీసుకుంటున్నారు అని అనుకుందాము అంటే ఇప్పటికే ఇక్కడ బలమయిన నాయకుడి గా ఉన్న వ్యక్తీ ని ఏమి చేస్తారు ?
3 ఇంతకాలం పని చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెంది సొంత పార్టీ నాయకుడికి యువకుడికి పార్టీ చేసే న్యాయం ఏమిటి ?
అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గొట్టిపాటి బలమయిన నాయకుడే కాదనడంలేదు. గొట్టిపాటి వెంకటేష్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కి చెందినవారే. కాబట్టి గొట్టిపాటి రాకను పార్టీ లో ఎవరు పెద్ద గా వ్యతిరేకిన్చ్డంలేదు .
అదే సమయం లో గత పది ఏళ్ళు గా పార్టీ ని అంటిపెట్టుకొని వెంకటేష్ లాంటి యువకుడికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది
ఇప్పటికి వెంకటేష్ కి ఎటువంటి సూచనలు అందించినట్టు గా కనిపించడం లేదు.
అద్దంకి నియోజకవర్గం మీదే అని గొట్టిపాటికి హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. మరి కరణం పరిస్థితి ఏమిటి ?ఆయన రేపటి నుంచి ఎక్కడ పని చేయాలి ? రాజకీయంగా ఏమి చేయాలి ? అధిష్టానమే ఏదో ఒక మార్గం చూడాల్సిన అవసరం ఉంది. కరణం కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధిస్తానిదే అని కార్యకర్తలు కుండ్ అబద్దాలు కొట్టినట్టు చెప్తున్నారు
రాష్ట్ర స్థాయి పాలసి లో భాగం గా తెలుగుదేశం లో చేరాలనుకునే వై కా పా యం ఎల్ ఏ లను స్వాగతించక తప్పని స్థితి తెలుగుదేశం కార్యకర్తలది మండల స్థాయి నాయకులది .తమకు ఇష్టం ఉన్న లేకున్నా జరిగే దాన్ని ఆపలేని నిస్సహాయ స్థితి ఆ నియోజకవర్గ ఇంచార్జీలది.
గొట్టిపాటి ప్రవేశం అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచింది కాబట్టి నిబద్దత కలిగిన కార్యకర్త ల గా నాయకులిగా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు తమ అయిష్టతను లేదా ఇబ్బందిని బయటపెట్టకుండా పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మౌనం గా అంగీకరిస్తున్నారు.
అదే సమయం లో ప్రస్తుతం ఉన్న పని చేస్తున్న ఇంచార్జీ పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు కి భరోసా ఇవ్వాల్సిన అవసరంకూడా ఉంది. గత ఎన్నికల్లో పోరాడి ఆడాడు.
ఓడినా కూడా నిత్యం ప్రజలతో నే తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.ఒక విధం గా నియోజకవర్గం లో పార్టీ పుంజుకున్నది అని వినవస్తున్నది.. అలాంటి స్థితి లో గొట్టిపాటి ని పార్టీ లోకి ఆహ్వానించారు .
తమ ఇష్టైష్టాలు పక్కన పెట్టి వెంకటేష్ కాని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు బలరాం గారు మౌనం గా నే అంగీకరించారు
అధిష్టానం నిర్ణయం పాటించారు
కాని
కార్యకర్తల నుంచి కొన్ని సూటి ప్రశ్నలు వినవస్తున్నాయి
1. మనకు నాయకత్వం ఉన్న చోట పక్క పార్టీ నాయకుడిని ఎందుకు తీసుకుంటున్నారు ?
2. ప్రతిపక్షం లో బలమయిననాయకుడు ఉండకూడదు అని తీసుకుంటున్నారు అని అనుకుందాము అంటే ఇప్పటికే ఇక్కడ బలమయిన నాయకుడి గా ఉన్న వ్యక్తీ ని ఏమి చేస్తారు ?
3 ఇంతకాలం పని చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెంది సొంత పార్టీ నాయకుడికి యువకుడికి పార్టీ చేసే న్యాయం ఏమిటి ?
అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గొట్టిపాటి బలమయిన నాయకుడే కాదనడంలేదు. గొట్టిపాటి వెంకటేష్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కి చెందినవారే. కాబట్టి గొట్టిపాటి రాకను పార్టీ లో ఎవరు పెద్ద గా వ్యతిరేకిన్చ్డంలేదు .
అదే సమయం లో గత పది ఏళ్ళు గా పార్టీ ని అంటిపెట్టుకొని వెంకటేష్ లాంటి యువకుడికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది
ఇప్పటికి వెంకటేష్ కి ఎటువంటి సూచనలు అందించినట్టు గా కనిపించడం లేదు.
అద్దంకి నియోజకవర్గం మీదే అని గొట్టిపాటికి హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. మరి కరణం పరిస్థితి ఏమిటి ?ఆయన రేపటి నుంచి ఎక్కడ పని చేయాలి ? రాజకీయంగా ఏమి చేయాలి ? అధిష్టానమే ఏదో ఒక మార్గం చూడాల్సిన అవసరం ఉంది. కరణం కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధిస్తానిదే అని కార్యకర్తలు కుండ్ అబద్దాలు కొట్టినట్టు చెప్తున్నారు
కడప జిల్లా జమ్మలమడుగు ప్రకాశం జిల్లా అద్దంకి ఈ రెండు కొంచం సంక్లిష్టం అయినవి
ఇద్దరు నేతలు కలసి పనిచేసే వాతావరణం ఉంటె అది పార్టీ కి వ్యక్తులకి ఇద్దరికీ మేలు జరుగుతది.
ఇద్దరు నేతలు కలసి పనిచేసే వాతావరణం ఉంటె అది పార్టీ కి వ్యక్తులకి ఇద్దరికీ మేలు జరుగుతది.
No comments:
Post a Comment